అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 2 నుంచి 25 ఏళ్ల రూపేశ్ చంద్ర చింతకింది ఆచూకీ తెలియడం లేదని షికాగోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. రూపేశ్ జాడ కనిపెట్టేందుకు స్థానిక పోలీసులతోపాటు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది .. మరోవైపు ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసు లు సైతం స్థానికులను కోరారు.
అమెరికాలో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి
0
276
Previous article
Latest Articles
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎందుకంత ప్రయారిటీ?
గులాబీ పార్టీలో ఆ నేతకు ప్రయారిటీ రోజురోజుకు పెరుగుతోందా...? అధిష్టానం సైతం ఆ లీడర్ కు ప్రాధాన్యత ఇస్తోందా...? మాజీ పోలీస్ ఉన్నతాధికారి కావడమే కారణమా...? ముఖ్యమైన అంశాలపైనా ఆ లీడర్ రియాక్ట్...
- Advertisement -
- Advertisement -


