30.7 C
Hyderabad
Friday, June 9, 2023

నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఈరోజు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నా అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కార్యకర్తలతో భారీర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తామన్నారు. కేసీఆర్ చేస్తున్న అవినీతి గురించి కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా తెలుసని షర్మిల అన్నారు.

Read Also: ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ రావడం మర్చిపోలేని జ్ఞాపకం: బండి సంజయ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్