అమరావతి: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలన్నారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్లు చేయడం ఖండనీయమన్నారు. అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టేనని మండిపడ్డారు. ప్రతి మాటను పౌరసమాజం గమనిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయకూడదని హితవు పలికారు పవన్ కల్యాణ్.
అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టే- పవన్ కళ్యాణ్
0
8
Latest Articles
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం… రైతులకు రుణమాఫీ
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు. రూ.75,000 మేరకు రైతులకు సహకార రంగంలో వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.....
- Advertisement -
- Advertisement -


