ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామని అన్నారు. నిందితుల పట్టివేతలో CC కెమెరాలు కీలకంగా మారాయన్న అనిత… మహిళల భద్రతకు ప్రత్యేక మహిళా IGని నియమిస్తున్నట్లు చెప్పారు. మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ఆపరేషన్ ట్రేస్తో మొత్తం 8,396 మందిని గుర్తించినట్టు హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్రేట్ తగ్గింది-హోంమంత్రి అనిత
0
12
Latest Articles
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం… రైతులకు రుణమాఫీ
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించారు. రూ.75,000 మేరకు రైతులకు సహకార రంగంలో వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం.....
- Advertisement -
- Advertisement -


