తిరుపతి ఆర్టీవో ఆఫీసు వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి తిరుపతి RTO కార్యాలయంలో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో లైసెన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం, డ్రైవింగ్ రెన్వెల్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి ఆర్టీవో ఆఫీసు వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు, లైసైన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
తిరుపతి RTO ఆఫీసులో పనిచేయని సర్వర్లు…వాహనదారుల పడిగాపులు
0
11
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


