తిరుపతి ఆర్టీవో ఆఫీసు వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి తిరుపతి RTO కార్యాలయంలో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో లైసెన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం, డ్రైవింగ్ రెన్వెల్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి ఆర్టీవో ఆఫీసు వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు, లైసైన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
తిరుపతి RTO ఆఫీసులో పనిచేయని సర్వర్లు…వాహనదారుల పడిగాపులు
0
49
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


