25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

MLC Kavitha |లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.

Read Also: సొంత తమ్ముడే తనపై విషప్రయోగం చేశాడు.. నటుడు సంచలన వ్యాఖ్యలు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్