28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

MLC Kavitha |లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.

Read Also: సొంత తమ్ముడే తనపై విషప్రయోగం చేశాడు.. నటుడు సంచలన వ్యాఖ్యలు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్