MLC Kavitha |లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.

Read Also: సొంత తమ్ముడే తనపై విషప్రయోగం చేశాడు.. నటుడు సంచలన వ్యాఖ్యలు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

నా సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం- కేశినేని చిన్ని

ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చారని.. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్