ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.
MLC Kavitha |లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు
0
356
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


