ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 20న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి లేఖను అందజేశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన అధికారులు వచ్చే సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు.
MLC Kavitha |లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ మరోసారి నోటీసులు
0
338
Previous article
Next article
Latest Articles
నా సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం- కేశినేని చిన్ని
ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చారని.. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం...
- Advertisement -
- Advertisement -


