Telangana Covid Buliten | తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. భౌతిక దూరాన్ని పాటించించాలని సూచించింది.
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల.. స్వల్పంగా పెరిగిన కేసులు
0
304
Previous article
Next article
Latest Articles
8 వేల మహిళా భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్ శంకుస్థాపన
మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 8 వేల మహిళా భవనాలకు వర్చువల్గా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశరు. స్వయం సహాయక సంఘాల కోసం మహిళా భవనాలు నిర్మిస్తున్నారు. ఆడబిడ్డల...
- Advertisement -
- Advertisement -


