31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

ఆసీసీ బౌలర్ల ధాటికి 117 పరుగులకే భారత్ ఆలౌట్

విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో టీమిండియా ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీసీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ధాటికి వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఇక మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ వరుసగా రెండవ వన్డేలో కూడా గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. కోహ్లీ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. ఇక చివర్లో అక్షర్ పటేల్(29) కాస్త ధాటిగా ఆడడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. దీంతో వన్డేల్లో మూడవ అత్యల్ప స్కోరు నమోదుచేసింది భారత్.

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్