Telangana: తెలంగాణలో బీజేపీ మహా ధర్నాకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచింది. 500 మందితో ధర్నా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ అనే నినాదంతో రేపు (మర్చి 25) హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించగా.. నేడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ధర్నాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు సూచనలు చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
రేపటి బీజేపీ మహా ధర్నాకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్
0
365
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


