క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్క్లబ్లో జరిగింది. కఠినమైన క్రమశిక్షణ రామోజీ రావు మొదటి లక్షణం అని అన్నారు. 39 సంవత్సరాలు ఛైర్మన్తో కలిసి ప్రయాణించానని గుర్తు చేశారు. విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారని చెప్పారు. రామోజీ జీవితం నుంచి కొన్ని నేర్చుకుని మనం పాటించినా మంచి విజయాలు సాధించవచ్చు అని అభిప్రాయ పడ్డారు.
ప్రెస్క్లబ్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం
0
227
Previous article
Next article
Latest Articles
విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ ఉద్యమం
విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి దశ ప్రచారాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. పేపర్ లీక్లు, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ విద్యార్థి...
- Advertisement -
- Advertisement -


