24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మెదక్‌లో కొనసాగుతున్న బంద్‌

మెదక్‌ పట్టణ కేంద్రంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జంతు వధపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో నిరసన తెలుపుతూ బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో వర్తక వ్యాపార సమూదాయాలను స్వచ్చందంగా మూసివేశారు వ్యాపారస్తులు. మరోపక్క బంద్‌ కారణంగా భారీగా పోలీసులు మోహరించారు. గొడవలకు పాల్పడితే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని.. చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీ రంగనాథ్.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్‌ బాధ్యతలు స్వీకరిం చారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్