తెలంగాణలో ఎంఐఎం గూండారాజ్యం పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్పేట ప్లై ఓవర్ సైన్బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్అండ్బీ అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్బోర్డు మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లను పట్టుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ను తిట్టారని గుర్తు చేశారు.
తెలంగాణలో ఎంఐఎం గుండా రాజ్యం – రాజాసింగ్
0
256
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


