రఘురామకృష్ణరాజు పిటిషన్లపో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చాడు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు. గతంలో జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ ధర్మాసనం విచారించింది. 12 ఏళ్లుగా ట్రయల్ సరిగ్గా జరగలేదని రఘురామకృష్ణరాజు లాయర్ కోర్టులో వాధించారు. సీబీఐ, నిందితులు కుమ్మక్కు అయ్యారని… దీంతో కేసులో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. వాదనలు విని నిర్ణయం వెలువరించే సమయంలో ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారన్న విషయాన్ని రఘురామ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
రఘురామ పిటిషన్లపై సుప్రీంలో కీలక పరిణామం
0
175
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


