34.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

129 రోజుల తరువాత 1000కి పైగా కొత్త కేసులు

Corona Cases in India |దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదుకావడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇలా వెయ్యికి పైకాకేసులు నమోదుకావడం 129 రోజుల తరువాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశం మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని పేర్కొంది. తాజాగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది. ఝార్ఖండ్‌లో రెండు హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా, అయిదు కరోనా కేసులు నమోదయినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

Read Also: ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత.. ఈరోజు జరిగేది ఇదేనా..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రైతు కంట కన్నీరు మిగిల్చిన మిర్చి మార్కెట్

ఎర్ర బంగారం ఓవైపు కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంటే, మరోవైపు దళారులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడు తుంటే,మరోవైపు అధికారుల,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్