Corona Cases in India |దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదుకావడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇలా వెయ్యికి పైకాకేసులు నమోదుకావడం 129 రోజుల తరువాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశం మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని పేర్కొంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది. ఝార్ఖండ్లో రెండు హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా, అయిదు కరోనా కేసులు నమోదయినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
129 రోజుల తరువాత 1000కి పైగా కొత్త కేసులు
0
437
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


