నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి భారీ విరాళం

Nara Devansh Birthday |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు.  ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.33లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయ పరిసరాల్లోని ప్రకటన బోర్డులు ప్రదర్శించారు. కాగా దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం లోకేశ్ కుటుంబానికి అనవాయితీగా వస్తోంది.

Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

మెక్సికోలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో నమోదు

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. చియాపాస్‌ రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణమైన ప్యూర్టో మడెరోలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్