దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ అభివృద్ధి కోసం కుల, మతాలకు అతీతంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ని గెలిపించాలని హనుమకొండ ప్రెస్క్లబ్లో కృష్ణమాదిగ అన్నారు. వరంగల్ రూపురేఖలు మార్చేందుకు రమేష్తో కలిసి తాను కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్ పదవి నుంచి దిగిపోయే వరకు తనకు అపా యింట్ ఇవ్వలేదని కృష్ణమాదిగ విమర్శించారు. కడియ కావ్య లాంటి నకిలీ ఎస్సీలను గెలిపించవద్దని ఓటర్లకు కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు.
దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలి- మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి
0
177
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


