27.4 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

పారిస్ ఒలింపిక్స్‌ క్రీడాకారులతో మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్‌ క్రీడాకారులతో భేటీ అయ్యారు. పతకాలు సాధించిన వారిని సత్కరించారు. వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు. 21 ఏళ్ల వయసులోనే రెజ్లర్‌ అమన్‌.. ఒలింపిక్‌ పతకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. వినేష్ ఫోగట్‌ ఫైనల్‌కు వెళ్లి చరిత్ర సృష్టించిందని అన్నారు. క్రీడారంగంలో భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందన్నారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని.. బడ్జెట్‌లో క్రీడారంగానికి ఏటా నిధులు పెంచుతామని మోదీ చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్