36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

శాసన మండలి ఎన్నికల్లో అవకతవకలు.. రీ పోలింగ్ నిర్వహించాల్సిందే!

MLC Re polling |ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరంలో ప్రిసైడింగ్ అధికారులు 229 ( ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చిన్నబజారు వీధి), 233 ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణ పురం) పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ జరిగిందని.. పోలింగ్ ప్రక్రియ ఆపి కేసులు నమోదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంట ల వరకు రీ పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. 400 మంది పోలీసులతో భారీ భద్రత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్