29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. 400 మంది పోలీసులతో భారీ భద్రత

Janasena Formation Day |మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా జిల్లా ఎస్పీ జాషువా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 400 మంది పోలీసులు, మహిళా పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. మంగళగిరిలో బైక్ ర్యాలీలు నిషేదించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అందుబాటులో రెండు అంబులెన్స్‌లు, రెండు ఫైరింజన్లు ఉంచారు. ఈ మేరకు ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. ‘ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలి.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు’ అని తెలిపారు.

Read Also: తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్