29.6 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు

Half day schools |తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహినఃనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ నడపనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 12.30 కి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్