29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు

Half day schools |తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహినఃనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ నడపనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 12.30 కి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్