20.7 C
Hyderabad
Thursday, January 23, 2025
spot_img

కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది – సీతక్క

బీఆర్ఎస్‌ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్‌, హరీశ్‌ వేసుకోలేదని అన్నారు. కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని విమర్శించారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని అన్నారామె. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని ఫైరయ్యారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం 10సార్లు బేడీలు వేశారని ఆరోపించారు. కనీసం అప్పుడు అధికారులపై చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు బేడీలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు మంత్రి సీతక్క.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్