24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

లగచర్ల ఘటనపై అసెంబ్లీలో బీర్‌ఎస్‌ ఆందోళన

ఇవాళ మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో శాసనసభ దద్దరిల్లింది. ఈ ఆందోళనల నడుమే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది శాసనసభ. స్పోర్ట్‌ పాలసి, GST సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.

లగచర్ల ఘటనలో అరెస్ట్‌ అయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విపక్ష నేతలు. రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎంతో మంది రైతులకు బేడీలు వేశారని ఆరోపించిన సీతక్క.. రూల్‌ బుక్‌ను ఉల్లంఘిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Latest Articles

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, సింగపూర్ టూర్

బోర్ కొడితే టూర్ తిరగడం సాధారణంగా సామాన్యులు చేసే పని. అయితే, ప్రజా ప్రతినిధులు, పాలక పెద్దలు ప్రజాశ్రేయస్సు కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, పారిశ్రామికీకరణ కోసం, పెట్టుబడుల కోసం..అటు సెమినార్లు, సదస్సుల్లో,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్