‘జగన్ విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది’

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రజా వేదిక కూల్చివేతకు అదేశాలు ఇస్తూ ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీడియోతో ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం…. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టిందని పేర్కొన్నారు.

Latest Articles

ఎండలు బాబోయ్… తెలంగాణకు ఆరెంజ్ ఎలర్ట్

దేశ వ్యాప్తంగా వేడి గాలుల తీవ్రత పెరిగిపోయింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరిఅవుతున్నారు. సాధారణం కంటే ౩ నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానురాను 50 డిగ్రీలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్