ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దసరా, దీపావళి పండుగ వేళ ఉగ్రదాడులకు కుట్ర జరగుతోందని.. ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేసింది. విదేశీయులను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు. ఉగ్రమూకలు ఎంబసీలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలను ముమ్మరం చేశారు.
ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు
0
197
Previous article
Next article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


