ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218, భారత్ 477 పరుగులు చేశాయి. దీంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 84, బెయిర్ స్టో 39 పరుగులు చేశారు. మొత్తం మ్యాచ్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు.
ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం
0
270
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


