ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ పిలుపు నిచ్చింది. మొన్న సిసోడియా, నిన్న కేజ్రీవాల్ నేడు బిభవ్ కుమార్.. ఇలా వరుసగా అరెస్ట్ లు చేయడం పట్ల నిరసన తెలపాలని ఆమ్ ఆద్మీపార్టీ నిర్ణయించింది. దీంతో ఢిల్లీ బీజేపీ కార్యాయం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆందోళనలో డిల్లీ సీఎం కేజ్రీవాల్ పాల్గొంటారని తెలియడంతో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఢిల్లీ బీజేపీ కార్యాలయం ఎదుట భారీ భద్రత
0
253
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


