ఆస్తి పన్ను చెల్లించకుండా కొన్ని ఏళ్లుగా కాలయాపన చేస్తున్న మియాపూర్కు చెందిన ఆరిజిన్ ఫార్మా కంపెనీ గేట్లకు GHMC సిబ్బంది తాళాలు వేశారు. ఈ క్రమంలో GHMC సిబ్బందికి, ఆరిజెన్ కంపెనీ సిబ్బందికి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఫార్మా కంపెనీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై GHMC సిబ్బంది కంపెనీ ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. రూ.కోటి 42 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు జారీచేసినా ఆరిజన్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కంపెనీ గేట్లకు తాళాలు వేశారు GHMC సిబ్బంది.
ఆరిజీన్ ఫార్మా కంపెనీ గేట్లకు తాళాలు వేసిన GHMC సిబ్బంది
0
316
Previous article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


