ఆస్తి పన్ను చెల్లించకుండా కొన్ని ఏళ్లుగా కాలయాపన చేస్తున్న మియాపూర్కు చెందిన ఆరిజిన్ ఫార్మా కంపెనీ గేట్లకు GHMC సిబ్బంది తాళాలు వేశారు. ఈ క్రమంలో GHMC సిబ్బందికి, ఆరిజెన్ కంపెనీ సిబ్బందికి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఫార్మా కంపెనీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై GHMC సిబ్బంది కంపెనీ ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. రూ.కోటి 42 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు జారీచేసినా ఆరిజన్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కంపెనీ గేట్లకు తాళాలు వేశారు GHMC సిబ్బంది.
ఆరిజీన్ ఫార్మా కంపెనీ గేట్లకు తాళాలు వేసిన GHMC సిబ్బంది
0
324
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


