31.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్న వేళ గాంధీ విగ్రహం ధ్వంసం చేయడంతో రాజకీయ కోణముందన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరోపక్క గాంధీని అవమానించవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు స్థానికులు.

గాంధీ జయంతి సందర్భంగా అంబిర్ చెరువు వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్థానిక కాంగ్రెస్‌ నేతలు. అయితే,.. విగ్రహావిష్కరణ జరిగినప్పటి నుంచే ఆకతాయిలు అక్కడే మందుబాబులు చిందులు వేస్తూ అవమానపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇదే విషయాన్ని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

కేరళలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా?

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. పదేళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్