చిత్తూరు జల్లా పలమనేరులో ఏనుగు హల్చల్ చేసింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డుపై బీభత్సం సృష్టించింది. పలమనేరు వద్ద బెంగళూరు, చెన్నై జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేసింది గజరాజు. ఈనేపథ్యంలోనే వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో అక్కడే గంటపాటు తిష్టవేసింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఏనుగును ఫోన్ బంధించేందుకు యువత యత్నించారు. గంటలు గడిచినా అటవీ సిబ్బంది ఘటనా స్థలికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో గజరాజు హల్ చల్
0
290
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


