23.7 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

జీ 20 సమ్మిట్ .. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వాగతం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జీ20 సదస్సు జరుగుతున్న భారత్‌ మండపం వద్ద ప్రధాని మోదీ.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్  మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ క్రిస్టాలినా జార్జివా, ప్రపంచ వాణిజ్య సంస్థ  డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవాలాను ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన వేదిక వద్దకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కూడా వచ్చారు. 13వ శతాబ్దపు కళాఖండం, కాలం, పురోగతి, నిరంతర మార్పుకు ప్రతీకగా నిలిచిన కోణార్క్ చక్రం ప్రతిరూపం క్రమంలో ప్రపంచ నాయకులకు మోదీ స్వాగతం పలికారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్