33.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు – నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి

పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ చెప్పారు. అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకర్‌ అన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే దిశగా పయనిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే నాయకర్‌తో పాటు నరసాపురం టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.

 

Latest Articles

జూన్‌ 21న మళ్లీ నీట్‌ యూజీ- 2026 పరీక్ష

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న కీలక ప్రకటనను ఎన్టీఏ ( National Testing Agency విడుదల చేసింది. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్