Andhra pradesh | కడప జిల్లా ఏఎన్నార్ నగర్లో విషాదం నెలకొంది. కూతురు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పరీక్షలో విద్యార్థిని గౌతమి సబ్జెక్ట్ ఫెయిలవడంతో తండ్రి మందలించాడు. దీంతో గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది తట్టుకోలేకపోయిన గౌతమి తల్లి ఆదిలక్ష్మి ఆత్మహత్య మనస్తాపంతో రైలు కింద పడి చనిపోయింది. తల్లి మరణంలో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటి నుంచి వెళ్ళిపోయిన కూతురు.. రైలు కిందపడి తల్లి ఆత్మహత్య
0
483
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


