దంతెవాడ నక్సల్స్ అట్టాక్… జవాన్ శవపేటిక మోసిన సీఎం భూపేశ్‌

Dantewada Naxal attack | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 10 మంది జవాన్లు దుర్మరణం చెందారు. వీర జవాన్ల మృతి వారి కుటుంబాల్లోని కాకుండా… రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజల గుండెల్లో విషాదాన్ని నింపింది. వీరి మరణం పట్లా గురువారం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ మృతులకు నివాళులర్పించారు. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాల మధ్య జవాన్ల మృతదేహాలను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం భూపేశ్‌.. ఓ శవపేటికను మోస్తూ వాహనం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం భూపేశ్‌ మాట్లాడుతూ.. జవాన్ల త్యాగాలు ఎప్పటికి వృథాగా పోవన్నారు. అమర జవానులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులను మట్టిలో కలిపేందుకు జరుపుతోన్న ఈ పోరును మరింత తీవ్రం చేస్తామని వెల్లడించారు.

Latest Articles

ఢిల్లీకి రామచందర్‌రావు… అధిష్టానికి బండి భగీరథ్‌ నివేదిక

తెంలగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఢిల్లీకి బయల్దేరారు. హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలను రామచందర్‌రావు కలవనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్ ఎపిసోడ్‌పై పూర్తి నివేదిక కోరింది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్