జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారు మోగుతోంది. దీక్షా విరమణ చేసేందుకు రాష్ర్ట నలుమూలల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కషాయమయంగా మారిపోయాయి. ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు, భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభం అయిన ప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్న వారు అంజన్నను దర్శించుకుని, దీక్షను విరమిస్తున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
0
235
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


