బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మోదీ దేశానికి ప్రధాని అయ్యారు.. అదానీ ప్రపంచానికి కుబేరుడు అయ్యారని విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని, దీని వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నమ్ముకున్న మోదీకి.. మందిరం ఉన్న నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెప్పారు. భారత దేశంలో అనేక రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోందని చెప్పారు.
ప్రధాని మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్
0
254
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


