స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలోని మస్తాన్నగర్లో కార్డన్ సెర్చ్ చేశారు పోలీస్ అధికారులు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. సరైన పత్రాలు లేని నాలుగు వెహికిల్స్, రెండు బెల్టు షాపులు గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.
డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో మాదాపూర్ లో కార్డన్ సెర్చ్
0
365
Previous article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


