CM KCR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుందర దృశ్యం, శ్వేతసౌధం డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయింది. తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త సచివాలయాన్ని మంత్రులు, అధికార నాయకులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. యాగంలో పాల్గొనేందుకు గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
0
260
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


