CM KCR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుందర దృశ్యం, శ్వేతసౌధం డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయింది. తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త సచివాలయాన్ని మంత్రులు, అధికార నాయకులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. యాగంలో పాల్గొనేందుకు గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
0
280
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


