అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, సభపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమిక్ష

CM KCR | ఈ నెల 14 న డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, అనంతరం భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమిక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari)తో పాటుగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఎలాంటి అవరోధం, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అన్నది సమీక్షించారు. తదుపరి కార్యాక్రమాలన్ని సకాలంలో జరిగేలా మంత్రులు, అధికారులను సీఎం(CM KCR) ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, సిఎంఓ అధికారులు, ముఖ్య కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రూ.లక్ష కోట్లకు చేరిన కేసీఆర్ కుటుంబం ఆస్తి: రేవంత్ రెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్