YS Viveka murder case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆదివారం వైఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ ను సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు పంపగా.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు అయ్యేందుకు ఈరోజు ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ
0
659
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


