నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాలున్నా.. కేటీఆర్, హరీష్రావులు ప్రజల్లో విష ప్రచారాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ విషప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విద్యా విధ్వంసం తెలంగాణలో జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విష ప్రచారం మానుకోవాలని కడియం హెచ్చరించారు.
నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు – కడియం శ్రీహరి
0
211
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


