నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాలున్నా.. కేటీఆర్, హరీష్రావులు ప్రజల్లో విష ప్రచారాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ విషప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విద్యా విధ్వంసం తెలంగాణలో జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విష ప్రచారం మానుకోవాలని కడియం హెచ్చరించారు.
నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు – కడియం శ్రీహరి
0
193
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


