32.3 C
Hyderabad
Thursday, May 15, 2025
spot_img

మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్తాం: బొత్స

మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి స్పష్టంచేశారు. అమరావతి(Amaravathi) ఉద్యమంలో నిజమైన రైతులెవరూ లేరని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని ప్రశ్నించారు. విశాఖ నుంచి పాలన చేయాలనేది తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు పాలించామని తమకు ప్రజలు అవకాశమిచ్చారని.. అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లామని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తామని బొత్స వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్