స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని భారీవర్షాలకు మరొకరు బలి అయ్యారు. జూబ్లీహిల్స్ లో బైక్ అదుపు తప్పి కానిస్టేబుల్ మృతి చెందారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి NTR ట్రస్ట్ భవన్ వైపు వున్న ఫ్రీ లెఫ్ట్ వద్ద డివైడర్ ను ఢీకొట్టి గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వీర స్వామి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టెడు శోకంతో తల్లడిల్లుతున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు మరొకరు బలి
0
327
Previous article
Latest Articles
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -
- Advertisement -


