ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు, లోకేశ్ భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. లోకేష్ కంటే తాను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశానని చెప్పారు. తనకెందుకు అంత సెక్యూరిటీ లేదని ప్రశ్నించారు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారని బొత్స విమర్శించారు.
సెక్యూరిటీ కోసమే బీజేపీతో పొత్తు: మంత్రి బొత్స
0
217
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


