31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అక్కినేని ఫ్యామిలీ కలిసింది. శుక్రవారం పార్లమెంట్‌లో అక్కినేని కుటుంబ సభ్యులు.. నాగార్జున, నాగచైతన్య, శోభితా తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్కినేని జీవిత చరిత్రను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Latest Articles

బర్డ్‌ ఫ్లూ.. చికెన్ తినాలా.. వద్దా?

బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు ఈ పేరు మాంసాహారప్రియులను కలవరపెడుతోంది. చికెన్‌ లేనిదే ముద్ద దిగని వారు ఇప్పుడు తినాలా వద్దా.. అని తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారాల్లో బర్డ్‌ ఫ్లూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్