ఖజానాను కేంద్ర ప్రభుత్వం కోటీశ్వరుల కోసం దోచిపెడుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలు అంశాలపై కేజ్రీవాల్ లేఖాస్త్రం సంధించారు. ధనవంతులకు రుణాలు మాఫీ చేయకుండా ఒక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఓ పెద్ద కుంభకోణం అన్న కేజ్రీవాల్…. ఆ తరహా చట్టం వస్తే జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆహార పదార్థాలపై జీఎస్టీని రద్దు చేయవచ్చన్నారు కేజ్రీవాల్.
ప్రధానమంత్రి మోడీకి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ లేఖాస్త్రం
0
165
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


