25.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

సీఎం జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడిన ఓ కానిస్టేబుల్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌కు ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డారు. గుంటూరు నుంచి క్యాంపు కార్యాలయానికి సీఎం తిరిగి వస్తున్న సమయంలో సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్