స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్కు ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డారు. గుంటూరు నుంచి క్యాంపు కార్యాలయానికి సీఎం తిరిగి వస్తున్న సమయంలో సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ను విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ కాన్వాయ్కు అడ్డుపడిన ఓ కానిస్టేబుల్
0
394
Next article
Latest Articles
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
- Advertisement -
- Advertisement -


