కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పింది. ల్యాండ్ అవుతుండగా గిర గిరా తిరుగడం మొదలుపెట్టింది. ఇది చూసిన అక్కడి భక్తులు భయాం దోళనకు గురయ్యారు. హెలికాప్టర్ లాండ్ అవుతున్న ప్రాంతం నుంచి భక్తులు పరుగులు తీశారు. అయితే పైలట్ అప్రమత్తతో సేఫ్ ల్యాండింగ్ అయింది హెలికాప్టర్.
కేదార్నాథ్లో తప్పిన పెను ప్రమాదం
0
220
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


